మత్స్యకార అభ్యున్నతి సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న జనసేన నాయకులు

మత్స్యకార మహాసభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, మత్స్యకార విభాగ చైర్మన్ బొమ్మిడి నాయకర్ మరియు ఇతర జనసేన నాయకులు.