పీఏసీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాట్నం విశాలి
తణుకు, జనసేన సెంట్రల్ ఆఫీసు హైదరాబాద్ లో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను గురువారం మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. నాకు రెండు జిల్లాల బాధ్యతను అప్పగించిన అద్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇరువురికి కాట్నం విశాలి ధన్యవాదాలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-03-at-4.48.36-PM-1-1024x682.jpeg)