ఈదరాడలో 25 క్రియాశీలక సభ్యత్వాలు నమోదు

తూర్పుగోదావరి, రాజోలు నియోజక వర్గం ఈదరాడలో జనసేన సభ్యత్వాలు నమోదులో 25 క్రియశీలక సభ్యత్వలు నమోదు అయ్యాయి. గ్రామదేవత శ్రీశ్రీశ్రీ పాళ్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద నమోదు చేసారు. ఈ కార్యక్రమంలో వన్నెంరెడ్డి సాగర్, కోలా సురేష్, యెరుబండి రాజీవ్, యెరుబండి శివప్రభాకర్, వలవల రాము, గంధం శివ, తరుణ్, మణికంఠ, కె. నాగేంద్ర తదితర జనసైనికులు పాల్గొన్నారు.