ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాస్తారోకో
ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువు కట్టపై నీటి వృధాను అరికట్టాలని, ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాస్తారోకో చేసిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాధ్, సీపీఐ పార్టీ నాయకులు అందే నాసరయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సుదర్శన్, బీజేపీ నాయకులు కృష్ణారావు, శ్రీనివాసులు, సీపీఎం పార్టీ నాయకులు సోమయ్య మరియు ప్రజా సంఘాలనాయకులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-03-at-1.41.25-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-03-at-1.41.26-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-03-at-1.41.27-PM-1024x576.jpeg)