సుంకర గణపతి రావు వర్ధంతి సందర్భంగా అన్నదానం మరియు వస్త్రదానం

పి గన్నవరం నియోజకర్గం, గురువారం సుంకర గణపతి రావు 13 వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు సుంకర వెంకట రమేష్ ఆర్థిక సహాయంతో.. రెండు తెలుగు రాష్ట్రాలలో 4O కుటుంబాలకు అన్నదానం మరియు వస్త్ర దానం చేయడం జరిగింది. ఈ కార్య్రమానికి మాకు సహకరించిన దుర్గా ప్రసాద్ గారికి మరియు వారి జనసైనికులకు మా అందరి తరుపున హృదయా పూర్వక ధన్యవాదములు, తమ ఇళ్లకు రప్పించుకుని కార్యక్రమాలు చేసే వారు ఉన్న ఈ రోజుల్లో, అలా కాకుండా.. మీరే వారి ఇళ్లకు వెళ్లి సహాయం చేసి రండి అని పిలుపునిచ్చిన సుంకర రమేష్ కు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.