తోలాటి సుబ్బారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాకినీడి

గురువారం పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి
జనసైనికులు, నాయకులతో కలిసిపిఠాపురం నియోజవర్గం, గొల్లప్రోలు మండలం, తాటిపర్తి గ్రామంలో ఇటీవల మరణించిన తోలాటి సుబ్బారావు ( తాతయ్య) వారి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పి.. ఆర్థిక సాయం అందించి.. పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, అడబాల వీర్రాజు, ఏ.శివ, యు కొత్తపల్లి మండల అధ్యక్షులు పట్టా శివ, జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, గోపు సురేష్, పుణ్య మంతుల బాబురావు, మేళం బాబి, కేతినిడి గౌరీ నాగలక్ష్మి, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.