అమలాపురం జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ చలి వేంద్రం

అమలాపురం పట్టణ 10వ వార్డు జనసైనికుల ఆద్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, రధో త్సవం సందర్భంగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని అమలాపురం జనసేన ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పిండి సాయిబాబా, కౌన్సిలర్లు అమరావతి, దేవి హారిక స్వామి, తిక్కా సత్య లక్ష్మీ ప్రసాద్, సూదా చిన్న, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి మహాదశ నాగేశ్వరరావు, జిల్లాసహాయ కార్యదర్శి చిక్కం భీముడు, చిక్కం సుధ సుర్యమోహన్, పిండి రాజా, కుంపట్ల రమేష్, ముత్యాల మణమ్మ, చాట్ల మంగతాయారు, గొర్తి పవన్, కూనంశెట్టి రాజేష్, ఈలి జాన్, ర్యాలి దొరబాబు, వీరంశెట్టి శ్రీనివాస్, పోలిశెట్టి శంకర్, సూదా రమేష్, చాట్ల కృష్ణ, కర్రి బాబు, మద్దింశెట్టి దుర్గ, జల్లి రాజేష్ , ఇ.ప్రవీణ్,కె. సాయి, చాట్ల బాబి, అడబాల నాని, వీరమహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.