నాయకులు మదర్ వలీకి సానుభూతిని తెలియ జేసిన కందుల దుర్గేష్
రాజమండ్రి రూరల్, కొంతమూరు గ్రామానికి చెందిన ముస్లిం నాయకులు మదర్ వలీ.. సతీమణి స్వర్గస్తులైనారు. ఈ సందర్భంగా.. జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్.. మదర్ వలీ కుటుంబ సభ్యులను కలిసి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-13-at-8.09.29-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-13-at-8.09.28-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-13-at-8.09.27-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-13-at-8.09.29-PM-1-1024x576.jpeg)