వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పితాని బాలకృష్ణ
రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ బుధవారం కాట్రేనికోన మండలం, మొక్కల తిప్ప గ్రామంలో సలాధి హరి బాబు తల్లి గారి ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-13-at-8.11.48-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-13-at-8.11.48-PM-1-1024x768.jpeg)