రైతు భరోసా యాత్రకు రమేష్ బాబు లక్ష విరాళం
రాజోలు, రైతులకు అండగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఐదు కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. ఆయన స్ఫూర్తితో రాజోలు నియోజకవర్గం తరుపున పింక్ హార్ట్స్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు చింతలమోరి సర్పంచ్ జనసేన నాయకులు, మనవత్వాధీర డాక్టర్ రాపాక రమేష్ బాబు గారు రైతులను ఆదుకునే విధంగా తన వంతు బాధ్యతగా జనసేన పార్టీకి 1 లక్ష రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-23-at-8.26.50-PM-789x1024.jpeg)