రైతు భరోసా యాత్రలో భాగంగా నిడదవోలు జనసేన

జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా నిడదవోలు జనసేన నాయకులు చింతలపూడి కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉలుసు సౌజన్య, తులా చినబాబు, పాల వీరాస్వామి, కాకర్ల నాని, నిడదవోలు మండల అధ్యక్షులు పోలీరెడ్డి వెంకటరత్నం హజరవ్వడం జరిగింది.