తూర్పువిప్పర్రు గ్రామంలో జనసేన రైతు భరోసా యాత్ర
తణుకు నియోజకవర్గం, ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ఇరగవరం మండల నాయకులు కార్యకర్తలు తూర్పువిప్పర్రు గ్రామ రైతులు, గ్రామ జనసైనికులు, వీర మహిళలు మరియు గ్రామ ప్రజలు అత్యధికంగా పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-01-at-7.01.08-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-01-at-7.01.07-PM-1024x576.jpeg)