కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందించిన డాక్టర్ రమేష్ బాబు

సఖినేటిపల్లి మండలం, మూడుతూములు 22వ వార్షిక కాంతారావు మెమోరియల్ స్టేట్ కబడ్డీ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్టులకు చింతలమోరి సర్పంచ్ డాక్టర్ రమేష్ బాబు బహుమతులు అందజేయారు.