జనసేనలో చేరిక

తుని నియోజకవర్గ జనసేన నాయకులు అంకారెడ్డి రాజాశేషు నాయకత్వంలో భీమవరపుకోట జనసేన నాయకులు గంట దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీ యువ నాయకులు దండా శివ కుమార్ జనసేన పార్టీలో చేరడం జరిగింది. నియోజకవర్గ నాయకులు అంకారెడ్డి రాజా శేషు వారికి కండువా వేసి ఆహ్వానించడం జరిగింది.