పిల్లి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన పితాని
ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం పేర్రాజు చెరువు గ్రామంలో అకాల మరణం చెందిన పిల్లి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట జిల్లా సంయుక్త కార్యదర్శి తాళ్లూరు ప్రసాద్, బొంతు కనకారావు, గుత్తుల శీను, పిల్లి రాంబాబు, సలాది శేషారావు, రాయుడు బాలాజీ, మట్టపర్తి సుబ్రహ్మణ్యం, పెమిరెడ్డి కోటేశ్వరరావు, చిక్కాల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-07-at-12.45.31-PM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-07-at-12.45.28-PM-1-1024x473.jpeg)