చిరుపవన్_సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా మంచి నీటి పంపిణీ
జనసేన పార్టీ చిరుపవన్_సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం మలికిపురం గ్రామంలో నీరు అందక ఇబ్బందులు పడుతున్నవారికి మలికిపురం జనసేన ఎంపీటీసీ జక్కంపూడి శ్రీ దేవిశ్రీనివాస్ (ట్రాక్టర్ డిజల్)ఖర్చులతో మలికిపురం జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-15-at-9.28.28-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-15-at-9.28.35-PM.jpeg)