అల్లూరి సూర్యనారాయణ రాజును పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం చింతలపల్లి గ్రామంలో మాజీ డిప్యూటీ స్పీకర్ అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు సతీమణి ఉషా దేవి స్వర్గస్తులయ్యారు.. ఈ సందర్భంగా శనివారం జనసేన నాయకులు రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, పిప్పళ లక్ష్మణరావు, పంగం తాతాజీ సూర్యనారాయణ రాజు స్వగృహం నందు.. వారిని పరామర్శించారు.