రైతులకు జరుగుతున్న అన్యాయంపై సిబిఐ విచారణ చేపట్టి.. నిజానిజాలు నిగ్గు తేల్చాలి: పితాని డిమాండ్
రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ శుక్రవారం రాష్ట్రంలో రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో అక్రమాలు జరుగుతున్న విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి తక్షణం రైతులు పండించిన దాన్యాన్ని అంతటిని రైతుల దగ్గర నేరుగా కొనుగోలు చేయాలని జరుగుతున్న అక్రమాలపై సిబిఐ విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని పితాని బాలకృష్ణ డిమాండ్ చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/vlcsnap-2022-05-20-19h43m10s640.png)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/vlcsnap-2022-05-20-19h43m29s958.png)