ప్రజా నాయకులు వినోద్ రెడ్డి -శ్రీపతి రాము

నెల్లూరు సిటీలో జనసేన పార్టీ ప్రజా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో వినోద్ రెడ్డికి మద్దతుగా జనసేన నాయకులు శ్రీపతి రాము పాల్గొన్నారు. శ్రీపతి రాము మాట్లాడుతూ ప్రజలతో వినోద్ కలిసిపోవడం అనేది ఆయనకే సాధ్యమని, ఇటువంటి నాయకులనే ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.