జనసైనికునికి అండగా జనసేన
పాతపట్నం నియోజకవర్గం, కొత్తూరు మండలానికి చెందిన జనసైనికుడు అభిషేక్ ఇటీవలరోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉండి.. హాస్పిటల్ లో చికిత్స తీసుసుంటున్నాడు. విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ ఇంచార్జీ గేదెల చైతన్య హాస్పిటల్ కి వెళ్లి.. అభిషేక్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని జనసేన పార్టీ తరపున 20వేల రుపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే అభిషేక్ పూర్తిగా కోలుకునే వరకూ జనసేన పార్టీ, జనసైనికులు అందరూ అండగా ఉంటామని చైతన్య భరోసా ఇచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-23-at-6.56.06-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-23-at-6.56.06-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-23-at-6.56.07-PM.jpeg)