షిరిడీ సాయిబాబా ప్రథమ వార్షికోత్సవ మహోత్సవంలో గాదె

తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలంలోని కండ్రిక గ్రామంలో జరిగిన షిరిడీ సాయిబాబా వారి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆ సాయిబాబా దర్శనం చేసుకొని, అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా కార్యదర్శి జ్యోతి బందనాధం, ఫిరంగిపురం మండల ఆధ్యక్షులు, యెనుముల వెంకట రాయడు, ముమ్మలనేని సతీష్, షేక్ లాల్ అహ్మద్ (మధు), చెరుకూరి శ్రీహరి, దాసరి వేంకటేశ్వరరావు, ఆర్.పాండురంగ రావు, ఎస్.నరేష్, దాసరి శ్రీనివాసరావు, వాసా సాంబమూర్తి, తెలగనేని శీను, యెనుముల గోవింద రాజులు, దాసరి సీతయ్య జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.