జనసైనికుడి రక్తదానం

శ్రీకాకుళం, తూడి గ్రామానికి చెందిన చందాక మోహన్ రావు టీచర్ అతను ప్రస్తుతం కవిటి జడ్పీటీసీ హైస్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు అతనికి తన ఒంట్లో బ్లడ్ తక్కువగా ఉంది రక్తం ఎక్కించాలి అని శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ చెప్పడంతో ఓ పాసిటివ్ బ్లడ్ కావాలి అంటే ఎక్కడ దొరకకపోతే వీరఘట్టం మండల తూడి జనసేన ఎంపీటీసీ జనసేన జాని స్నేహితుడు పరిమి సాయికుమార్ చెప్పడంతో వీరఘట్టం మండల రెల్లి వీధికి చెందిన జనసైనికుడు సొండి సుమన్ కి చెప్పి ఎమర్జెన్సీగా శ్రీకాకుళం కిమ్స్ కి పంపి రక్తదానం ఇవ్వడంతో చందక మోహన్ రావు కుటుంబం చాలా సంతోషం వ్యక్తం చేశారు సుమన్ లాంటి జనసైనికులు జనసేన పార్టీలో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉందని జనసేన జాని చెప్పడం జరిగింది.