మాకినీడి ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి, వారి హస్బెండ్ డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ గురువారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా.. క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ ఉమ్మిడి దొరబాబు కి ప్రశాంసా పత్రమును, పార్టీ జండాతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, పుణ్య మంత్ర సూర్యనారాయణ మూర్తి, గొల్లపల్లి గంగ, మొగలి శ్రీను, వెలుగుల లక్ష్మణ్, గొల్లపల్లి దొరబాబు, ఉమ్మడి దొరబాబు, బండి అప్పారావు, పెనుగొండ సోమేశ్వర రావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, ఉమ్మడి శివగంగ, గుండరా గుండ్రరా తులసి భాస్కర్, శాఖ సురేష్ బాబు, కర్నీడి ఖుషిరాజు, గొల్లపల్లి శ్రీనివాస్, నమ శ్రీకాంత్, కసిరెడ్డి నాగేశ్వర రావు, పబ్బినీడి దుర్గాప్రసాద్, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.