ప్రభుత్వం పెంచిన ఆర్టిసి ధరలపై నిరసన కార్యాచరణపై జనసేన చర్చ

కాకినాడ సిటీ, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం పెంచిన ఆర్టిసి ధరలపై జిల్లా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యాచరణపై జనసేన పార్టీ కాకినాడ సిటీ కార్యాలయములో పిఏసి సభ్యులు, కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ మరియు సిటీ ప్రెసిడెంట్ లతో కలిసి రూరల్, సిటీ నాయకులతో చర్చిస్తున్న పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.