రైతు భరోసా యాత్రకు వెన్న జగదీష్ లక్ష విరాళం

రాజమండ్రి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు తోడుగా ఉండాలని, ఆయన తలపెట్టిన మహాయజ్ఞంలో తాముకూడా ఊడతాభక్తితో కౌలు రైతులకు అండగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు వెన్న జగదీష్ జనసేనుడి సోదరులు మరియు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు కు లక్ష రూపాయలు చెక్కును మండపేట జనసేన కౌలు రైతు భరోసా యాత్ర అనంతరం రాజమండ్రిలో అందించడం జరిగింది.