వరదను సైతం లేక్కచేయకుండా చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో మంచి నీటి సరఫరా
జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటు చేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా గురువారం వరదప్రాంతం సఖీనేటిపల్లిలంకలో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి వరదను సైతం లేక్కచేయకుండా కూనవరం నకు చేందిన బోనం దుర్గప్రసాద్ మరియు బట్టేలంకకు చేందిన అచంట రమేష్ (ట్రాక్టర్ డిజల్ ) ఖర్చులతో సఖీనేటిపల్లిలంక జనసైనికుల ద్వారా వరద బాధితులకు త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-21-at-7.10.03-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-21-at-7.10.17-PM-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-21-at-7.10.17-PM-1-1024x768.jpeg)