నిరుపేద కుటుంబానికి కష్టకాలంలో జనసేన అండ
అనంతగిరి మండలం, గొండ్రియాల గ్రామంలొ నిరుపేద కుటుంబం అయిన కొలికపొంగు రామూ బార్య.. కొలికపొంగు రజని గతకొంత కాలంగా అనారొగ్యంతో బాదపడుతూ.. బుధవారం మరణించడం జరిగింది.. వారి కుటుంబానికి జనసేన తరపున ప్రగాడ సానుబూతి తెలుపుతూ దహన సంస్కారాల కోసం ఆర్దిక సాయం అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-10-at-10.14.31-AM.jpeg)