33 వ వార్డు ప్రజల కోసం రోడ్డును సాధించిన భీశెట్టి వసంతలక్ష్మి

జనసేన విజయం.. దక్షిణ నియోజకవర్గం 33వ వార్డ్ నందు జనసేన పార్టీ పేరు మీద శిలా ఫలకం ఏర్పాటు చేసారు.. 33 వ వార్డు ప్రజల కోసం 37 లక్షల రూపాయల విలువతో రోడ్డును జివిఎంసి జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ జనసేన పార్టీ 33వ వార్డ్ కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి సాధించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *