తీర్ధ యాత్రలలో భాగంగా జనసేనాని కోసం ప్రత్యేక పూజలు

పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ పట్టణ నాయకులు, గొర్రెల. మన్మధ రావు, కుటుంబంతో తీర్ధ యాత్రలకు వెళ్ళారు. కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు టు మైసూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్కాన్ శ్రీ కృష్ణ దేవాలయం దర్శనాలు దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ వ్యవస్థాపకులు కొణిదల పవన్ కళ్యాణ్ పేరు మీద పూజ చేయడం జరిగింది. అలాగే కుమార్తె మహిమతో మన్మధరావు జనసేన పార్టీ యొక్క జెండాను దేవాలయం బయట రైల్వే స్టేషన్ లో ట్రైన్ లో పార్టీ జెండాతో ప్రయాణం సాగించడం.. కర్ణాటక లో పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ పెరుగాఒచిన పునీత్ రాజ్ కుమార్ ఆడిటోరియం దగ్గర కూడా జనసేన జెండాలతో ప్రదర్శన చెయ్యడం పవన్ కళ్యాణ్ గారి ఒక అభిమాని చూసి చాలా సంతోషం చెందడంతో మన్మధరావు ఎంతో సంతోషం చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *