జనసేనకు ఓటు వేస్తే మొక్కకు నీరు పోయడం లాంటిది
ఆచంట నియోజకవర్గం, పెనుగొండ మండలం, నక్కావారిపాలెం గ్రామంలో విన్నూతంగా జనసేనను ప్రజల మధ్యకు తీసుకెళ్ళే విధంగా ఆచంట నియోజకవర్గ జనసేన వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో జనసేనకు ఓటు వేస్తే మొక్కకు నీరు వేయడం లాంటిది ఖచ్చితంగా సామాన్యుడికి నీడనిస్తుందని సైన్ బోర్డులను ముద్రిచి వాటితో ప్రచారం చేయడం జర్గుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-19-at-10.46.40-AM-1-576x1024.jpeg)