గణేష్ చిత్రపటనికి నివాళులర్పించిన మేడ గురుదత్ ప్రసాద్
రాజానగరం, కోరుకొండ మండలం బొల్లెద్దు పాలెం గ్రామానికి చెందిన వీర జనసైనికుడు గణేష్(బొల్లెద్దు పాలెం గ్రామ యూత్ ప్రెసిడెంట్) బుధవారం పెద్దకార్యంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, తన్నీరు తాతజీ, ముక్తేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-24-at-2.50.28-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-24-at-2.50.29-PM-1024x461.jpeg)