విజయవంతంగ 11వ రోజు జన జాగృతి యాత్ర
రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ తలపెట్టిన జనసేన జన జాగృతి యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. జనసైనికులల్లో నూతన ఉత్సాహం కల్పిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలు గ్లాసు గుర్తుని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ గుర్తులో గ్రామ గ్రామనా తేనిటీ విందు కార్యక్రమం. జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ప్రశంసలు వర్షం కురిపిస్తున్న యాత్రకు ప్రజల్లో కూడా మంచి స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-04-at-19.48.00-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-04-at-19.47.58-1024x462.jpeg)