రాజాం జనసేన ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుక
రాజాం, భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి మరియు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాజాం జనసేన పార్టీ ఆఫీసులో రాజాం నియోజవర్గ నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు భాగంగా విశ్రాంతి ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-05-at-22.38.41.jpeg)