రాజమండ్రి జనసేన ఆధ్వర్యంలో నా సేన కోసం నా వంతు
నా సేన కోసం నా వంతు కార్యక్రమం రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం నుండి వి ఎల్ పురం సెంటర్ వద్ద రాజమండ్రి జనసేన నాయకులు పల్లింటి సంజీవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది జనాలు భారీ మొత్తంలో వచ్చే పార్టీకి విరాళాలు ఇచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి ఏడిద బాబి, జిల్లా నాయకులు పొన్నాడ శీను, నగర కమిటీ సభ్యులు నల్లంశెట్టి వీరబాబు, పైడి రాజు, అల్లాటి రాజు, గుణ్ణం శ్యాంసుందర్, విన్నావాసు, చక్రపాణి, జనసేన నాయకులు ఏ.డి ప్రసాద్, అజయ్ కోటి, లోకేష్, శ్రీనివాస్, హరీష్, వార్డు జనసేన నాయకులు ఎస్. గోపి, శివ, ప్రసాద్, సురేష్, మహేష్, జనసైనికులు, అభిమానులు, వీర మహిళలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-18-at-9.36.43-PM-1024x471.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-18-at-9.36.41-PM-1024x471.jpeg)