డ్రైనేజీ కాలువ గోడలు నిర్మించాలి: జనసేన డిమండ్
గుడ్లూరు: గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో ఉత్తరం బజారులో వంతెనతో పాటు డ్రైనేజీ గోడ రెండు వైపులా దెబ్బతింది. దీని మూలంగా మురుగు నీరు నిల్వ ఉండి దుర్వాసన వస్తుంది అని గ్రామస్థులు తెలిపారు. మురుగు నీరు నిల్వ ఉండి ఆ ప్రాంతంలో దోమలు ఉత్పత్తి అవుతున్నాయి అని దీని మూలంగా జ్వరాలు బారిన పడి ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నామని అదికారులు స్పందించి మురుగునీరు నిల్వ లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది. నిర్మాణం పనులు త్వరగా పూర్తీ చెయ్యాలని స్ధానికులు కూద కోరుతున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/j-1024x576.jpg)