సింగరాయకొండ జనసేన ఆధ్వర్యంలో మహాత్మాగాంధీకి ఘననివాళి

కొందెపి, మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సింగరాయకొండలో గల గాంధీ విగ్రహాలు అన్నిటికీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు అయినాబత్తిన రాజేష్, అనుములశెట్టి కిరణ్ బాబు, షేక్ చాన్ బాషా, గుంటుపల్లి శ్రీనివాసులు, కాసుల శ్రీకాంత్, షేక్ సుల్తాన్ భాష, చలంచర్ల కుమార్, తగరం రాజు, పోలిశెట్టి విజయ్ కుమార్, షేక్ మాబాషా, షేక్ ఖాదర్ బాషా, వెంకటేశ్వర్లు మరియు వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.