మహాత్మాగాంధీకి నివాళులర్పించిన 21వ డివిజన్ జనసేన

కాకినాడ సిటీ, స్థానిక 21వ డివిజన్ జనసేన అధ్యక్షులు మండపాక దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహాఇకి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కమిటీ సభ్యులు క్షత్రియ దుర్గా సింగ్, కరిముల్లా, రామచంద్రరావు మరియు వార్డ్ లోని ప్రజలు పాల్గొన్నారు.