క్యాన్సర్ బాధితునికి అమలాపురం జనసేన 40 వేల ఆర్ధికసాయం

అమలాపురం, ఉప్పలగుప్తం మండలం, ఉప్పలగుప్తం గ్రామంలో కడియం సందీప్ ఆధ్వర్యంలో అధికారి వీరబాబు కుమారుడు క్యాన్సర్ తో బాధపడుతున్న మణికంఠకి కడియం సందీప్ 20,000 రూపాయలు, నల్లా శ్రీధర్ 10,000/- రూపాయలు సత్తి చిన్న, పోలిశెట్టి కన్న 5,000/-, లింగోలు పండు 1,000, ఏడిద శ్రీను 1,000, నూకల రాజా 1,000, మునిపల్లి జనసైనికులు 3500 మొత్తం కలిపి 40,000 వేల రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, పెమ్మాడి శ్రీను, ఉంద్రు భగవాన్ దాస్, మంచెం బాలకృష్ణ, గనిసెట్టి కిషోర్, పైపొడి పండు, చీకట్ల సాయి, సలాది బాబీ, అరిగెల సూరిబాబు, కొలపల్లి భగవాన్, నూకల రాజా, నిమ్మకాయల సాయి, యర్రంశెట్టి సుభాష్, నిమ్మకాయల రాజేష్, డాక్టర్ శ్రీను, ఆకుల సతీష్, సీనియర్ నాయకులు కంచిపల్లి అబ్బులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్స్ కాట్నం విశాలి, కడలి ఈశ్వరి, రాష్ట్ర నాయకులు శ్రీమతి కొప్పుల నాగ మానస, బట్టు పండు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, పడాల నానాజీ, వేమవరప్పాడు ఉపసర్పంచ్ వాకపల్లి వెంకటేశ్వరావు జనుపల్లి ఎంపిటిసి సభ్యులు పోలిశెట్టి చిన్ని, పోలిశెట్టి బాబులు, కొంకాపల్లి వార్డు సభ్యురాలు శ్రీమతి తిక్క సరస్వతి, నల్లా వెంకటేశ్వరావు, అల్లాడ రవి, గంధం శ్రీను మరియు ఉప్పలగుప్తం మండల జనసేన నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.