మహాత్మునికి నివాళులర్పించిన రామ శ్రీనివాస్
అన్నమయ్య జిల్లా, రాజంపేట, స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల కేంద్రం నందు సర్కిల్ లో గ్రామ పెద్దలు మరియు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జనసేన నాయకులు రామ శ్రీనివాస్ మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి ప్రజలందరి సమక్షంలో నివాళులర్పించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-02-at-18.13.59-1024x576.jpeg)