జాతిపితకు నివాళులర్పించిన వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లి

హైదరాబాద్, జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినం సందర్భంగా ఆదివారం ఉదయం జనసేన నాయకులు వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లి స్వర్గీయ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.