జనసేన అధ్యక్షుల ద్వారానే జరుగుతుంది: బండి శేఖర్

గుంతకల్, కర్నూల్ మేయర్ వై.బి.రామయ్య మీరు అయ్యప్ప స్వామి మాల వేసుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నోరును అదుపులో పెట్టుకొని పద్ధతిగా మాట్లాడండి స్వామి. మా జనసేన అధ్యక్షులు ఎక్కడైనా సభ పెడితే చాలు మీకు భయం పుట్టి మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చి మాట్లాడటం చూస్తుంటే మా జనసేన అధ్యక్షులు అంటే మీకు భయం పుట్టిస్తునారు. పాలేరు సన్నాసులు ఒక్కొక్కరు రాసి పెట్టుకోండి 2024 లో ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. మా జనసేన అధ్యక్షుల ద్వారానే జరుగుతుందని గుంతకల్ పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు బండి శేఖర్ అన్నారు.