జనసేన ఆధ్వర్యంలో ట్రీ గార్డ్స్

విజయనగరం నియోజకవర్గం, 11వ డివిజన్ కాటవీధిలోగల స్థానిక ప్రభుత్వ పాఠశాల అపరిశుభ్రంగా ఉండడం వలన స్కూల్ పిల్లలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని గమనించిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి హుస్సేన్ ఖాన్ స్కూల్ పూర్వ విద్యార్థుల సహాయంతో మొక్కలు ట్రీ గార్డ్స్ ఏర్పాటుచేసి పరిసర ప్రాంతం శుభ్రం చేయడం జరిగింది సమాజంపై జనసేన పార్టీకి ఉన్న బాధ్యత చిత్తశుద్ధిను స్కూల్ ప్రిన్సిపాల్ ప్రశంసించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు యర్నగుల చక్రవర్తి 14వార్డు జనసైనికులు తేజ, భవాని, చిట్టి, సురేష్, స్థానిక యువకులు నవ సాయి, రాము, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.