అగ్నిప్రమాద బాదితురాలిని ఆదుకొన్న లింగంపల్లి జ్యోతి కుమార్
పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్ రాయవరం మండలం, పెనుగొళ్ళు ధర్మవరం గ్రామంలో ఆదివారం ఒక పేద కుటుంబం నివసిస్తున్న కమ్మల ఇల్లు అగ్ని ప్రమాదానికి గురియింది. ఈ విషయం జనసైనికులు పాయకరావుపేట సీనియర్ జనసైనికులు లింగంపల్లి జ్యోతి కుమార్ కి తెలియజేయగా వెంటనే స్పందించి ఆ కుటుంబానికి కొన్ని రోజులుకి సరిపడా నిత్యవసర సరుకులు గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-13-at-11.56.52-AM-1024x664.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-13-at-11.56.52-AM-1-1024x768.jpeg)