కాటమ్మ కుటుంబానికి జనసేన ఆర్ధిక సహాయం
ప్రత్తిపాడు: యర్రవరం గ్రామానికి చెందిన కాటమ్మ ఇటీవల మరణించారు. జనసేన పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులను గంగిరెడ్ల మణికంఠ పరామర్శించి.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 5000 రూపాయలను వారి కుటుంబానికి అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/sa-1024x576.jpg)