ప్రమాదంలో గాయపడిన జనసైనికుడు రామును పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్: కరప మండలం, ఉప్పలంక గ్రామ జనసైనికులు నాటు రాము ఉప్పలంక సెంటర్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి పరామర్శించి, అతనికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.