జనసేన ఔదార్యం.. రోడ్డుపై గుంటలు పూడ్చిన జనసైనికులు
అద్దంకి నియోజకవర్గం: అద్దంకి ఇంచార్జ్ కంచర్ల కృష్ణ సహాయ సహకారంతో పంగులూరు మండల అధ్యక్షులు కసుకుర్తి వీరహనుమాన్ ఆద్వర్యంలో జె.పంగులూరు మండలంలో ముప్పావరం నుండి పంగులూరు రోడ్ లో వర్షాలకు బాగా గుంటలు పడ్డాయి.. ఈ రోద్ పై ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారటంతో స్పందించిన జనసేన నాయకులు గుంటలను పూడ్చటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలేపు వీరాంజనేయలు, ఫణికుమార్, నాలి ప్రవీణ్, యస్వంత్ చందలూరి పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-28-at-10.00.21-AM-1024x578.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-28-at-10.00.22-AM-1024x578.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-28-at-10.00.22-AM-1-786x1024.jpeg)