విఘ్నేశ్వర పూజా హోమం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

రామచంద్రపురం రూరల్ తోటపేట గ్రామంలో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి త్రయోవింశతి 23 వ వార్షికోత్సవం సందర్భంగా విఘ్నేశ్వర పూజా హోమం కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ పాల్గొని విజయకనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి బుంగారాజు , సంపతి సత్యనారాయణ మూర్తి, గుబ్బల శ్రీను, బోనం శ్రీను, పద్మనాభం, రాంబాబు నాయుడు, సందీప్, కొలగాని సతీష్, కుంపట్ల పవన్ తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.