దాసరి రామును పరామర్శించిన జనసేన నాయకులు
గుంటూరు: తెలగ, కాపు, బలిజ ఐక్య కార్యాచరణ సమితి దక్షిణ భారత కన్వీనర్ దాసరి రామును గుంటూరు లోని వారి స్వగృహంలో కలసి పరామర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి శ్రీమతి సోమరౌతు అను రాధ, జనసేన పార్టీ వేమూరు నాయకులు సొమరౌతు బ్రహ్మం.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-13-at-9.56.16-PM-1024x768.jpeg)