కౌలు రైతు భరోసా యాత్రని విజయవంతం చేయండి: గాదె
సత్తెనపల్లి నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర అధ్యక్షతన కొన్ని నియోజకవర్గాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బోనబోయిన శ్రీనివాస యాదవ్ పాల్గొని సందేశం ఇచ్చారు.. శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కౌలు రైతు భరోసా యాత్రని ప్రతి ఒక్కరు కలసికట్టుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలకు పిలువునిచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-16-at-8.58.13-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-16-at-8.58.12-PM-1024x461.jpeg)