అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం బూలవారి పేటలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.